China | చెంగ్డూ: ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డూ (చైనా) వేదికగా ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్లో చైనా.. 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొం తం చేసుకుంది. గతేడాది భారత్ చేతి లో ఓడి రన్నరప్గా నిలిచిన ఇండోనేషియా ఈసారీ రెండోస్థానంతోనే సరిపెట్టుకుంది. ఊబర్ కప్ తుదిపోరులో చైనా 3-0తో ఏకపక్ష విజయం సాధించింది.
2024-05-05T19:10:44Z dg43tfdfdgfd